సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్లో ఆయన పేరు ఎందుకు ఉంది
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ధనవంతులు, ప్రభుత్వ అధికారుల రహస్య సంపద, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టు చేశాయి పాండోరా పేపర్స్.
జర్మనీ ఎన్నికలు: ఏంగెలా మెర్కెల్ వారసుడిని ఇలా ఎంపిక చేస్తారు – mananirmal.com
జర్మనీలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలతో 16 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఏంగెలా మెర్కెల్ పాలనాకాలం ముగియనుంది.
Pew Research: భారత్లో గత 70 ఏళ్లల్లో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది? – mananirmal.com
భారత్లోని అన్ని మతాల ప్రజలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అధ్యయనం గుర్తించింది.
సైదాబాద్ అత్యాచార కేసు: రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా?
ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.
భారత న్యాయవ్యవస్థలో ‘ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాలు, మెజారిటీ మతానికి చెందిన పురుషులే’ ఎక్కువా?
ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్కు ఎలా చేరింది, నావికులు ఏం చెబుతున్నారు?
2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ ‘గల్ఫ్ స్కై’, దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.
అఫ్గానిస్తాన్: సూసైడ్ బాంబర్ లక్ష్యంగా క్షిపణి దాడి చేశాం – అమెరికా – mananirmal.com
కాబుల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో భవనాల మధ్య నుంచి నల్లని పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఒక అఫ్గాన్ మహిళ కథ: ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు.
పార్లమెంటు: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు, మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలివే
జులై 19, సోమవారం, నుంచి మొదలుకాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విజయవాడ: కోవిడ్తో చనిపోయిందని మృతదేహాన్ని అప్పగించారు… అంత్యక్రియలు చేశాక ఆమె సజీవంగా ఇంటికి తిరిగొచ్చారు… – mananirmal.com
విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఘటనలు జరిగినా పాఠాలు నేర్చుకోకుండా చికిత్స పొందుతున్న రోగిని చనిపోయినట్లు నిర్ధారించి, బంధువులకు మృతదేహం…