తదుపరి తరం చేవ్రొలెట్ ఎయిర్‌లెస్ టైర్లను కలిగి ఉండవచ్చు

Michelin జనరల్ మోటార్స్‌తో కలిసి ఎయిర్‌లెస్ టైర్‌లను అభివృద్ధి చేయడానికి పని చేస్తోంది, వీటిని తదుపరి తరం చేవ్రొలెట్ బోల్ట్ ఎలక్ట్రిక్ కారులో విక్రయించనున్నారు, ఇది రాబోయే కొద్ది సంవత్సరాలలో విక్రయించబడుతుందని మిచెలిన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఇది 130 సంవత్సరాల టైర్…

LIVE టీ20 ప్రపంచకప్ ఫైనల్ NZ vs AUS: ఫించ్ అవుట్, 5 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 40/1

173 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కెప్టెన్ ఫించ్ (7 బంతుల్లో 5; 1 ఫోర్) వికెట్ కోల్పోయింది.

వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు

భూతాపం 1.5C దాటకుండా కట్టడి చేసేందుకు ఇదే చివరి అవకాశమని కాప్ 26 సదస్సు పిలుపునిచ్చింది. దీనిపై సదస్సులు, ఒప్పందాలకు మించి దేశాలు చేపట్టవలసిన ముఖ్యమైన చర్యలేంటి?

పిల్లలకిచ్చే కోవిడ్ వ్యాక్సీన్ల గురించి మనకేమి తెలుసు?

2021 ఆగస్టు చివరలో, టాలియా ష్ముయెల్ తన ఐదేళ్ల కొడుకుకు కోవిడ్ టీకా వేయించేందుకు జెరూసలేంలోని స్థానిక ఆరోగ్య క్లినిక్‌కు తీసుకువెళ్లారు. బాబుకు పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుతోపాటు శ్వాసనాళాలు కూడా కుంచించుకుపోయాయి. దాంతో, ఆ బాలునికి కరోనావైరస్ సోకే ముప్పు…

సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్‌లో ఆయన పేరు ఎందుకు ఉంది

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ధనవంతులు, ప్రభుత్వ అధికారుల రహస్య సంపద, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టు చేశాయి పాండోరా పేపర్స్.

జర్మనీ ఎన్నికలు: ఏంగెలా మెర్కెల్ వారసుడిని ఇలా ఎంపిక చేస్తారు – mananirmal.com

జర్మనీలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలతో 16 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఏంగెలా మెర్కెల్ పాలనాకాలం ముగియనుంది.

Pew Research: భారత్‌లో గత 70 ఏళ్లల్లో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది? – mananirmal.com

భారత్‌లోని అన్ని మతాల ప్రజలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అధ్యయనం గుర్తించింది.

సైదాబాద్ అత్యాచార కేసు: రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా?

ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.

భారత న్యాయవ్యవస్థలో ‘ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాలు, మెజారిటీ మతానికి చెందిన పురుషులే’ ఎక్కువా?

ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.

గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది, నావికులు ఏం చెబుతున్నారు?

2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ ‘గల్ఫ్ స్కై’, దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.