సైదాబాద్ అత్యాచార కేసు: రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా?
ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.
ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.
ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ ‘గల్ఫ్ స్కై’, దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.
కాబుల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో భవనాల మధ్య నుంచి నల్లని పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు.
జులై 19, సోమవారం, నుంచి మొదలుకాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఘటనలు జరిగినా పాఠాలు నేర్చుకోకుండా చికిత్స పొందుతున్న రోగిని చనిపోయినట్లు నిర్ధారించి, బంధువులకు మృతదేహం…
52 రోజుల పాటు సాగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీ, కోవిడ్ కారణంగా నెల రోజులు తిరగకుండానే నిరవధికంగా వాయిదా పడింది.
ఫాబియో చిగి విద్యావంతుడు, కళలు, నిర్మాణ సాంకేతికతపై ఆయనకు ఆసక్తి ఉండేది. తత్వ శాస్త్రం, వేదాంతం, న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు.
ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృత దేహాలు లభించాయి.